HomeBooksVeerulu Vaidyulu Vidvamsulu
తెVeerulu Vaidyulu Vidvamsulu

Veerulu Vaidyulu Vidvamsulu

by M Prabhakar2023270 pagesM Prabhakar

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

270

TE

Year

2023

DESCRIPTION

రచయిత మాట పురాణాలు అన్నీ నిజమైనప్పుడు “మంగలి కులపురాణం” ఎందుకు నిజం కాదు ? ఆ రోజుల్లో ఈ కులపురాణాన్ని అద్దం సింగులు, అద్దపోల్లు స్వయంగా గానం చేసి వినిపించేవారు. ఆ కులంలోని ప్రముఖులను గోత్రనామాలతో కీర్తించేవారు. నేడు వారు అంతరించిపోయారు. మాతంగ మహర్షి, సవితా మహర్షి, ధన్వంతరీలు, దాయమ్మలు (మంత్రసానులు) నాయీ కులానికి చెందినవారే. బ్రాహ్మణులు వైద్య వృత్తి వ్యతిరేకించడంతో వేద బ్రాహ్మణులు, వైద్య బ్రాహ్మణులుగా, నాద బ్రాహ్మ ణులుగా విడిపోయారు. తదనంతరం వైద్యవృత్తిలో క్షురకర్మ అనివార్యమై చరకులు కాస్తా క్షురకులయ్యారు. వైద్యంలో సంగీతం కూడా ఒక విభాగమై, నాద బ్రాహ్మణులుగా పిలవబడ్డారు. భారతదేశంలో మొట్టమొదట వైద్య శాస్త్రాన్ని అభివృద్ధి చేసింది ధన్వంతరీలే / నాయీ బ్రాహ్మణులే. క్రీ.పూ.భారతదేశాన్ని దాదాపు 110 సంవత్సరాలు పరిపాలించిన నందవంశం, మౌర్యవంశ చక్రవర్తులు నాయీ బ్రాహ్మణులే. మధ్య భారత దేశాన్ని క్రీ.శ. 10 నుండి 12 శతాబ్దాల మధ్య పాలించిన "కాల-చూరి” వంశస్థులు కూడా నాయీ బ్రాహ్మణులే. “నాయీ” అంటే నాయకత్వం వహించేవారు అని అర్థం. వీరు చంద్రవంశానికి చెందిన క్షత్రియజాతికి చెందినవారు. ఈ విషయం “జెనెటిక్ మార్కర్ టెస్ట్” కూడా నిరూపించింది. శాస్త్రవేత్తలు నిర్ధారించారు. సైనిక తెగలు యుద్ధ కులాల నుండి ఈ కులం ఆవిర్భవించినట్లు చరిత్రకారులు తేల్చి చెప్పారు. శివాజీ సైన్యంలో అతి ముఖ్యమైన అంగరక్షకులు “జీవాజీ మహాలే”, "శివ కాషిద్”లు కూడా “నాయీ” కులానికి చెందిన వారే...................

Autobiography and Biography

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2023.

Details

Language
te
Year
2023
Pages
270
Publisher
M Prabhakar

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.